షారుక్ ఖాన్ నివాసం సమీపంలో అగ్నిప్రమాదం.. 14వ అంతస్తులో ఎగిసిపడుతోన్న మంటలు
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రాలో గల హై రైస్ భవనంలో మంటలు చెలరేగాయి. 14వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అయితే ఈ భవనం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నివాసానికి అతీ సమీపంలో ఉంది. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. 8 ఫైరింజన్లు మంటలను ఆర్పివేయడంలో నిమగ్నం అయ్యాయి.

కడపటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. ఆస్తినష్టం అయితే సంభవించింది. హై రైస్ బిల్డింగ్ను జివేశ్ భవనం అని కూడా పిలుస్తారు. ఆ భవనం 21 అంతస్తులు ఉంది. 14వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో ఆ చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. మిగతా వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లదీశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications