వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలు నుంచి దూకి విదేశీ జాతీయుడి మృతి
జైపూర్: రైలు నుంచి దూకడంతో ఓ విదేశీ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అతనితో పాటు అతని మిత్రుడు కూడా రైలు నుంచి కిందికి దూకాడు. నెదర్లాండుకు చెందిన వ్యక్తి మృతి చెందగా, అతని మిత్రుడు గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. రాజస్థాన్లోని సవా్ మధోపూర్లో ఈ సంఘటన జరిగింది. తాము ఎక్కాల్సిన రైలు కాకుండా మరో రైలు ఎక్కినవారు ఆ విషయం తెలుుకుని కిందికి దూకేశారు. దాంతో ఆ సంఘటన చోటు
వారిద్దరు సవాయ్ మధోపూర్ నుంచి ఆగ్రాకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆగ్రాకు వెళ్లే రైలు కూడా వేరే రైలు ఎక్కారు. దాంతో రైలు కదులుతున్న సమయంలో విషయం తెలుసుకుని దూకేశారు.
Comments
English summary
A foreign national from Netherlands jumped to death from a train in Rajasthan. The incident occurred in Sawai Madhopur area of Rajasthan when the foreign national and his friend boarded a wrong train.
Story first published: Tuesday, January 2, 2018, 19:01 [IST]