ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు: హెచ్ఎం అరెస్ట్
శివగంగ: ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పెరియణరికొట్టాయిలో చోటు చేసుకుంది.
విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పంచాయత్ యూనియన్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురుగన్ను అదుపులోకి తీసుకున్నారు.

16 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో టీచర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పూసాయిదురాయి, అడిషనల్ సూపరింటెండెంట్ వందిత పాండే విచారణ జరిపారు.
పూసాయిదురాయి మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులు తమ విద్యను అదే పాఠశాలలో కొనసాగించవచ్చని.. నిందిత ప్రధానోపాధ్యాయుడ్ని తొలగించి మరో టీచర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications