ద రియల్ లీడర్... మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎల్కే అద్వాని
75 సంవత్పరాల కురువృద్దుడు..బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు అయినా అయనకు టీకెట్ మాత్రం దక్కలేదు..ప్రణాళికబద్దంగా అద్వానిని మోడీ పక్కను బెట్టిన ఆయన మాత్రం తన పెద్దరికార్ని నిలుపుకున్నాడు. తనకు రాజకీయాలు అవసరం లేకున్న నరేంద్రమోడీ సాధించిన విజయంపై అభివందనలు తెలిపారు. మోడీ గెలుపును అపూర్వ విజయంగా ఆయన అభివర్ణించారు. ఇరవై సంవత్సరాల తర్వాత అంతపెద్ద మెజారీటీ రావడంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

కాగా వయసురిత్యా ఎల్కే అద్వానితోపాటు ,మురళిమనోమర్ జోషికి సీట్లను కేటాయించలేదు. దీంతో ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారిగా అభ్యర్థిగా కాకుండా ఒక ఓటరుగా నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాగా గాంధీనగర్ నుండి అద్వానికి బదులుగా బీజేపీ పార్టీ చీఫ్ అమిత్ షా రంగలంలోకి దిగి విజయం సాధించాడు. కాగా ఎల్కే అద్వాని ఆరు ఎంపీగా గెలుపోందాడు. బీజేపీని పలు రథయాత్రలతో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున కృషి చేసిన విషయం తెలిసిందే..అయినా సీటు కేటాయింపులో మోడీపై ఒక్క విమర్శ చేయని నాయకుడు అద్వాని..మొత్తం పార్టీ సిద్దాంతానికి కట్టుబడిన వ్యక్తి ఎల్కే అద్వాని
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications