హ్యాపీన్యూఇయర్, ప్రజలు ఏమో కానీ లిక్కర్ కంపెనీలు హ్యాపి, ఎన్ని కోట్ల లిక్కర్ తాగేశారంటే !
మద్యం ధరల పెంపుపై కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వివరణ ఇచ్చారు. మద్యం విక్రయాలపై మా ప్రభుత్వం ఎలాంటి పన్ను పెంచలేదని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలే వాటి విక్రయాల ధరను పెంచాయని మంత్రి తిమ్మాపూర్ అన్నారు. మద్యం విక్రయదారులు వాటి ధరలను పెంచగలరని, కానీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలని మంత్రి తిమ్మాపూర్ వివరించారు.
మద్యం విక్రయాల విషయంలో మేం కంపెనీలకు ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదని మంత్రి తిమ్మాపూర్ అన్నారు. ఏ ఒక్క మద్యం సీసా ధరలో పెరుగుదల లేదని, కొత్త సంవత్సరంలో చెప్పుకోదగ్గ ధరల పెరుగుదల లేదని, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మద్యం అమ్ముడుపోయిందని, వాటికి ఎలాంటి టాక్స్ ఏమీ లేదని, మద్యం ధరలపై పన్ను పెంచితే ముందేగానే ప్రజలకు, మీడియాకు చెబుతామని మంత్రి తిమ్మాపూర్ చెప్పారు.

మద్యం తయారీదారులు ధరలు పెంచి ఉండవచ్చని, మేం మాత్రం మద్యం ధరలు పెంచలేదని, కంపెనీలు వాటి వస్తువులు, మధ్యం ధరల విక్రయాలను పెంచుకునే అవకాశం ఉంటుందని, అయితే ధరలు పెంచిన తరువాత ప్రభుత్వానికి పన్నులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. మధ్యం ధరల పన్ను పెరగలేదని, అలాగే మేము లిక్కర్ కంపెనీలకు ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదని మంత్రి తిమ్మాపూర్ వివరించారు.
మామే ఎలాంటి కంపెనీలకు టార్గెట్ ఇవ్వలేదని, న్యూఇయర్ రోజు ప్రభుత్వానికి ఇంత ఆధాయం రావాలని మేము లక్షంగా పెట్టుకోలేదని, లిక్కర్ వలన ఇంత ఆదాయం రావాలని టార్గెట్ పెట్టుకోలేదని మంత్రి తిమ్మాపూర్ వివరించారు. ఇప్పటికీ బడ్జెట్లో లిక్కర్ విక్రయాల పన్నుల పెంపు ప్రతిపాదన లేదని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. క్వాటర్ ధర రూ. 20 నుంచి రూ. 30 రూపాయలు పెరిగింది.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల బ్రాండ్ రేటు పెంచేశారు. మద్యం తయారి కంపెనీలు క్వార్టర్కు రూ. 20 నుంచి రూ. 30 రూపాయల వరకు పెంచాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విపరీతంగా విక్రయాలు జరిగాయి. ఏడాది చివరి రెండు రోజుల్లో రూ.417 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications