రూ. 2000 నోట్ బ్లాక్ మనీని ఎలా ట్రాక్ చేస్తుంది?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసే రూ.2000 నోట్ బ్లాక్ మనీని ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది. ఈ అర్థరాత్రి నుంచే రూ.500, రూ. 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే, కొత్త రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉంటాయని అర్థం.
కొత్త రూ.500, రూ.2000 నోట్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రూ.500, రూ.1000 చెలామణి నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. కొత్త నోట్లు ఎలా కనిపిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటనేది చూడాల్సి ఉంది.

ఎన్జిసి టెక్నాలజీతో కొత్త నోట్లు
- కొత్త రూ.2000 నోట్లను నానో జిపిఎస్ చిప్తో జత చేస్తారు.
- ఎన్జిసికి పవర్ సోర్స్ అవసరం లేదు, అది సిగ్నల్ రిఫ్లెక్టర్గా పనిచేస్తారు.
- ఎన్జిసి సురక్షితమైన ప్రత్యామ్నాయం, ట్యాంపర్ చేయడానికి వీలు కాదు
- శాటిలైట్ నుంచి సిగ్నల్ వెళ్లిన వెంటనే ఎన్జిసి సిగ్నల్తో వెనక్కి ప్రతిఫలిస్తుంది. అది సిరీయల్ నెంబర్తో పాటు అది ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా కనిపెడుతుంది. దాన్ని ట్రాక్ చేయడానికి, దాన్ని 120 మీటర్ల లోతులో దాచినా కూడా ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది.
- ఏదైనా స్థలంలో దాచి పెడితే కచ్చితమైన డబ్బు మొత్తాన్ని శాటిలైట్ ట్రాక్ చేస్తుంది.భారీ మొత్తంలో డబ్బులు ఉంటే, అది సిగ్నల్స్ పంపుతుంది, ఆ సమాచారాన్న్ి ఆదాయం పన్ను శాఖకు చేరవేస్తుంది.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications