నిన్న ఛత్తీస్ఘడ్, నేడు మహారాష్ట్ర : ఐఈడీ బాంబుతో తెగబడ్డ మావోయిస్టులు
ముంబై : సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు పెట్రేగిపోతున్నారు. నిన్న ఛత్తీస్ఘడ్ దంతేవాడలో బీజేపీ కాన్వాయ్పై దాడికి తెగబడ్డ మావోలు .. ఇవాళ మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా .. మందుపాతర పేల్చి అలజడి సృష్టించారు మావోయిస్టులు.
గడ్చిరోలిలో పేలుడు
మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ పేలుడుతో సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

నిన్న ఛత్తీస్ఘడ్లో ..
ఎన్నికల ప్రచారం ముగించి ఇతర నేతలతో కలిసి దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి తిరిగి వస్తున్నారు. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. పేలుడుధాటికి వాహనం తునతునాకలైంది. ఎమ్మెల్యే సహా ఐదుగురు పోలీసులు చనిపోయారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications