ఎగవేత: ముత్తూట్ ఫిన్కార్ప్పై ఐటీ దేశవ్యాప్త దాడులు
న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించిన దేశంలోని ప్రధాన కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. ముత్తూట్ జార్జ్(ఫిన్కార్ప్), ముత్తూట్ పప్పాచాన్, మిని ముత్తూట్, ముత్తూట్ మార్కంటైల్(ఫ్యామిలీ బిజినెస్) కార్యాలయాలు, కేరళలోని కొఝెంచెర్రీలోని ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.

పప్పాచాన్ గ్రూపు సంస్థ ఆదాయపు పన్ను చెల్లించని కారణంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంగారం రుణాల్లో నిబంధనలు పాటించకపోవడం, నిధులు సేకరించడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా ముత్తూట్ ఫైనాన్స్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తోందని అభియోగాలు రావడంతో రిజర్వు బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. అంతేగాక, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవద్దని ఆదేశాలు జారీ చేసి, వాటిపై నిషేధం విధించింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications