స్పూత్నిక్-వీకు భారత్ ఆమోదం.. ఇప్పటికే అందుబాటులో రెండు టీకాలు...
భారత్లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. డోసుల కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో అదే స్థాయిలో వ్యాక్సినేషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది ప్రభుత్వం.
ఇప్పటికే భారత్ లో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. రష్యా వ్యాక్సిన్ అయిన Sputnik-V టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో అందుబాటులోకి వచ్చింది. కరోనా వేవ్ కొనసాగడంతో అందరికీ వ్యాక్సిన్ అందజేయనున్నారు.

Recommended Video
ఇప్పటివరకు 45 ఏళ్ల వారికి అనారోగ్యంగా ఉన్న (ఆరోగ్యంగా ఉన్న సరే) ఇచ్చేవారు. దానిని కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు.. ఆ పై వారికి చేసింది. మే 1వ తేదీ నుంచి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తారు. టీకా తీసుకోవడమే వైరస్ నిర్మూలనకు పరిష్కారం అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు టీకా తీసుకునే వారి వయస్సును కుదించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications