రికార్డు స్థాయిలో క్షీణించిన రూపాయి: డాలర్తో రూ. 74.22
ముంబై: రూపాయి మారకం విలువ శుక్రవారం రికార్డు స్థాయిలో క్షీణించింది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్ మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం రూపాయి అత్యంత కనిష్టస్థాయి రూ.74.22కు పతనమైంది.
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.

తాజాగా ఆర్బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమైనా అదీ జరగలేదు. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడం, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రేపో రేటును ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
More From
-
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications