రికార్డు స్థాయిలో క్షీణించిన రూపాయి: డాలర్తో రూ. 74.22
ముంబై: రూపాయి మారకం విలువ శుక్రవారం రికార్డు స్థాయిలో క్షీణించింది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్ మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం రూపాయి అత్యంత కనిష్టస్థాయి రూ.74.22కు పతనమైంది.
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.

తాజాగా ఆర్బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమైనా అదీ జరగలేదు. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడం, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రేపో రేటును ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
More From
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications