పక్క రాష్ట్ర సీఎంకు జయలలిత శుభాకాంక్షలు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు శుభాకాంక్షలు తెలిపారు. విజయన్ ఇటీవలే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అందులో ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చింది. కేరళలో యూడీఎఫ్ పోయి లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. విజయన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత.. కేరళలో అద్భుత విజయం సాధించి గెలిచిన లెఫ్ట్ పార్టీకి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయన్కు శుభాకాంక్షలు అని తెలిపారు. ఆమె ఆయనకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేరళను మీ పాలనలో మంచి అభివృద్ధిలోకి తీసుకు వెళ్తారని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications