జేడీఎస్ లీడర్ అరాచకం: లేడీ హెచ్ఎంను బెల్ట్తో చావబాదాడు
బెంగళూరు: జేడీఎస్ నేత రామకృష్ణప్ప అరాచకానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిపై దాడి చేశాడు. అంతేగాక, బెల్టు తీసుకుని చావబాదాడు. కాగా, ఇదంతా పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామకృష్ణప్ప కుమారుడు జనార్ధన్ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలు ఆశ.. రామకృష్ణప్ప నుంచి రూ.70వేలు అప్పుగా తీసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, అప్పుగా ఇచ్చిన రూ.70వేలకు వడ్డీ చెల్లించడం లేదని ఆమెపై నిందితుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications