రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరో తెలీదు: మాజీ ప్రధాని, వేచిచూడాలి, ప్రభుత్వం !
బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు రాజీనామా చేశారు ? అనే విషయం తనకు తెలీదనని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. ఎవరు రాజీనామా చేశారు అంటూ తాను ఎవరినీ అడగలేదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.
శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చారని తనకు సమాచారం వచ్చిందని అన్నారు. అయితే ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే వియం మాత్రం తనకు తెలీదని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

స్పీకర్ కోర్టులో బాల్ ఉందని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాల విషయం ఏ మాత్రం తనకు తెలీదని మాజీ దేవేగౌడ అన్నారు. బెంగళూరులోని 28 శాసన సభ నియోజక వర్గాల విషయం, కార్పొరేషన్ ఎన్నికల విషయాలు చర్చించడానికి తాను జేడీఎస్ కార్యాలయానికి వచ్చానని మాజీ ప్రధాని దేవేగౌడ వివరించారు.
ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో మీతో పాటు తాను వేచి చూస్తానని మాజీ ప్రధాని దేవేగౌడ మీడియాతో అన్నారు. సీఎం కుమారస్వామి లేని సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు, వారు ఎలాంటి అడుగులు వేస్తారో తనకు తెలీదని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications