చదివిస్తానని చెప్పి, 2 నెలలుగా మరదలిపై అత్యాచారం

అతను కొద్ది రోజుల క్రితం బాధితురాలి సోదరిని పెళ్లి చేసుకున్నాడు. బాధిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె మునిర్కా ప్రాంతంలోని బావ ఇంట్లో ఉంటూనే చదువుకుంటోంది. బాధితురాలి సోదరి ఉత్తర ప్రదేశ్లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలు ఇక్కడే ఉంది.
ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పుడు అతని బాగోతం బయటపడింది. ఆమె రెండు నెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్యులు, దానిని పోలీసులకు చెప్పారు.
ఉత్తర ప్రదేశ్లో ఉండే బాధితురాలి తల్లిదండ్రులు చదువు నిమిత్తం ఆమెను ఢిల్లీలో ఉంటే అక్కా, బావ వద్దకు పంపించారు. తన మరదలిని బాగా చదివిస్తానని నిందితుడు ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాకనే వారు పంపించారు.
అయితే, ఆమెను అత్యాచారం చేసిన నిందితుడు, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడమని బెదిరించినట్లుగా చెబుతున్నారు. నిందితుడి పైన అత్యాచార యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. బాధిత బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications