కరుణానిధికి అస్వస్థత: చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గురువారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
న్యూట్రిషన్, హైడ్రేషన్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. కొద్ది రోజులపాటు ఆయన ఆస్పత్రిలో ఉండే చికిత్స తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రిలో కరుణానిధి వెంట ఆయన కుమారుడు, డీఎంకే ట్రెజరర్ ఎంకె స్టాలిన్ ఉన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురై కోలుకున్న సంగతి తెలిసిందే.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications