Lady: రైల్వేస్టేషన్ లోని రైలు భోగీలో శవమై కనిపించిన లేడీ, ఏం జరిగింది, ఎప్పుడు !
చెన్నై/తాంబరం: చెన్నై నుంచి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ కు రైలు సంచరిస్తోంది. చెన్నై నుంచి నాగర్ కోవిల్ వెలుతున్న రైలులో కన్యాకుమారి, చెన్నై, కాంచీపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఈ మార్గంలో సంచరిస్తుంటారు. రైలు చెన్నై చేరుకున్న తరువాత సెంట్రల్ రైల్వే స్టేషన్ లో నిలుపుతుంటారు. నిలిపి ఉన్న రైలు భోగీలో మహిళ అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో అక్కడి సిబ్బంది హడలిపోయారు.
ఎప్పటిలాగే నాగర్ కోవిల్ నుంచి వచ్చిన రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేసన్ లో నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లిపోయిన తరువాత రైలులోని ప్రతిభోగీ శుభ్రం చేస్తుంటారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో సిబ్బంది రైలు ఎక్కి ప్రతి భోగీ శుభ్రం చెయ్యడం మొదలు పెట్టారు.

ఓ భోగీ నుంచి దుర్వాసన రావడంతో రైలు శుభ్రం చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి భోగీలు అన్నీ పరిశీలించారు. ఆ సమయంలో ఓ భోగీలు ఓ మహిళ శవమైకనిపించడంతో సిబ్బంది హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ చనిపోవడంతో ఆమె శరీరం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకుని పరిశీలించి మహిళ శవాన్ని ఆసుపత్రికి తరలించారు. సుమారు 40 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో చనిపోయిందని, ఆమె అనారోగ్యంతో చనిపోయిందా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications