జేఎన్యూ లో ఏబివీపీకి ఎదురుదెబ్బ... అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి విజయం
ఢిల్లీ జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో అధికార బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటివల జరిగిన యూనివర్సిటి ఎన్నికల్లో వామపక్ష విద్యార్ధి సంఘమైన ఎస్ఎఫ్ఐ అధ్యక్ష పదవిని స్వంతం చేసుకోంది. ఏబీవీపీ అభ్యర్ధి మనిష్ జంగిడ్ పై ఎస్ఎఫ్ఐ నాయకుడు అశీష్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.కాగా పదమూడు సంవత్సరాల తర్వాత ఎస్ఎఫ్ఐ నాయకుడు యూనివర్సిటి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘమైన ఏబీవీపికి జేఎన్యూలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు వాపపక్ష స్టూడెంట్ యూనియన్లు కలిసి ఏబీవీపీకి చెక్ పెట్టాయి. ఎస్ఎఫ్ఐ,డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ,ఏఐఎస్ఎఫ్,లు కలిసి పోటి చేశాయి. మొత్తం ఎన్నికల్లో 5700 మంది విద్యార్ధలు ఓటింగ్లో పాల్గోనగా ఎస్ఎఫ్ఐ నాయకుడికి 2313 ఓట్లు రాగా, ఏబీవీపీకి 1128 ఓట్లు పడ్డాయి. అయితే ఆర్టికల్ 370 తర్వాత బీజేపీకి బలం పెరిగిందనే యోచనలో ఆపార్టీ నాయకులు ఉన్నారు. కాని తాజాగా ఆపార్టీకి ఎదురదెబ్బ తగిలింది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications