మధ్యప్రదేశ్లో 75 శాతం ఓటింగ్: 200 సీట్లు గెలుస్తామని శివరాజ్, 140 గెలుస్తామని కాంగ్రెస్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 75 శాతం ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఆరు గంటల వరకు 74.6 శాతం ఓటింగ్ నమోదయింది. ఎంతోమంది క్యూలో ఉండగా, వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు పోలింగ్ జరిగింది.
పోలింగ్ అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సులభంగా 200 సీట్లు గెలుచుకొని, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబం బుధ్నీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది. అనంతరం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
ప్రజలంతా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల ఓటు మధ్యప్రదేశ్ భవిష్యత్తునే మార్చేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. తమకు 140 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
{document1}
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications