ఘోరం: కూతుళ్లను వ్యభిచారంలో దింపిన తల్లి
థానే: కన్న కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కాటేసింది. ఏ తల్లి చేయని దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
తమను వ్యభిచార కూపంలోకి నెట్టింది కన్న తల్లేనని ఆ బాలికలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దుర్మార్గురాలిని అరెస్ట్ చేశారు.

థానే పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మునీర్బాద్ ప్రాంతంలో తనిఖీలు చేస్తే, ఇద్దరు మైనర్ బాలికలు పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో దాయ్గఢ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి, వ్యభిచార గృహం నడుపుతున్న ఆ బాలికల తల్లితో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు.
వారి నుంచి సెల్ ఫోన్లు రూ. 4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తల్లిపై మహిళల అక్రమ రవాణా సహా పలు కేసులు పెట్టామని వివరించారు. బాలికలను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించామని తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications