ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)
న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఇందులో తమ నేతను పార్టీలు ఎన్నుకున్నాయి.
నేతగా
ఎంపిక
నరేంద్ర
మోడీ
అభ్యర్థిత్వాన్ని
శిరోమణి
అకాళీదల్
అధినేత
ప్రకాశ్
సింగ్
బాదల్
ప్రతిపాదించారు.
ఆయన
ప్రతిపాదనకు
శివసేన
చీఫ్
ఉద్దవ్
ఠాక్రే,
జేడీయూ
నేత
నితీశ్
కుమార్
బలపరిచారు.
ఆ
తర్వాత
భాగస్వామ్య
పక్షాల
నేతలు
మోడీ
వద్దకొచ్చి
అభినందనలు
తెలిపారు.
తన
గురువు
అద్వానీ
వద్దకొచ్చి
పాదాభివందన
చేశారు
మోడీ.
తర్వాత
సీనియర్
నేత
మురళి
మనోహర్
జోషిని
ఆత్మీయ
అలింగనం
చేసుకున్నారు.
ఈ
కార్యక్రమానికి
ఎన్డీఏ
భాగస్వామ్య
పక్షాలు,
బీజేపీ
నేతలు
హాజరయ్యారు.
రాజ్యాంగానికి
ప్రాణామం
ఎన్డీఏ
సమావేశానికి
వెళ్లేందుకు
భారత
రాజ్యాంగానికి
నమస్కరించారు
మోడీ.
2014లో
సార్వత్రిక
ఎన్నికల్లో
భారీ
మెజార్టీతో
గెలిచి
..
ప్రధాని
పీఠం
అధిష్టించిన
మోదీ,
పార్లమెంట్లోకి
ప్రవేశించే
సమయంలో
ద్వారాన్ని
నమస్కరించిన
సంగతి
తెలిసిందే.
ఇప్పుడు
మరోసారి
భారీ
విజయం
సాధించండంతో
..
భారత
రాజ్యాంగాన్ని
వినమ్రంగా
నమస్కరించారు
మోడీ.
అలాగే
మొదటిసారి
పార్లమెంట్లో
అడుగుపెడుతున్న
నేతలను
అభినందిస్తూ
తన
ప్రసంగాన్ని
ప్రారంభించారు
మోడీ.
క్యాబినెట్
బెర్తులపై
మీడియా
తప్పుదారి
పట్టిస్తోందని
వ్యాఖ్యానించారు
మోడీ.
ఎవరూ,
ఎలాంటి
ఊహాగానాలను
నమ్మొద్దని
..
సామాజిక
సమీకరణాలు,
ప్రతిభ
ఆధారంగా
బెర్త్
దక్కుతుందనే
సందేశం
ఇచ్చారు
మోదీ.
#WATCH Delhi: Narendra Modi bows before the Constitution of India before starting his address at the NDA parliamentary meeting. pic.twitter.com/wam9IkHBoG
— ANI (@ANI) May 25, 2019