మరిన్ని మృతేదేహలు.. యూపీ బాలియా తీరంలో వెలుగులోకి...
గంగా నదీ తీరంలో కరోనా సోకి చనిపోయిన మృతదేహలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని శునకాలు పిక్కు తినడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూపీతోపాటు బీహర్లో గల గంగానదీ తీరంలో మృతదేహాలు కనిపించాయి. అయితే యూపీలో గల బలియా జిల్లాలో మరో రెండు డెడ్ బాడీస్ కనిపించాయి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శునకం ఓ శవాన్ని పిక్కుతింటోన్న దృశ్యం కలచివేస్తోంది.
గురువారం మధ్యాహ్నం మృతదేహల గురించి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి ఎస్డీఎం చేరుకుని మృతదేహాలను దహనం చేశారని తెలిపారు. మృతుల కుటుంబసభ్యులు అంత్యక్రియల ప్రక్రియ పూర్తిచేసి నదిలో వదిలి వెళ్లారని తెలుస్తోంది.

బాలియాలో గల నదీ గుండా భారీగా మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. 52 డెడ్ బాడీస్ చూశామని స్థానికులు తెలిపారు. ఉజియార్, కుహ్లడియా, భౌరలీ ఘాట్, నారహి నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. అయితే మృతదేహాలు కొట్టుకు వచ్చిన అంశానికి సంబంధించి అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ఎన్ని లభించాయి.. దహనం చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications