తొమ్మిదేళ్ళ తరువాత ముంబై చేరిన మోషే..
Recommended Video

తొమ్మిదేళ్ళ తరువాత ముంబై చేరిన మోషే..!
నెతన్యాహు భారత్ పర్యటన సందర్భంగా అతనితో పాటు ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11ఏళ్ల బాలుడు మోషే కూడా భారత్ వచ్చాడు. ఈ రోజు మోషే ముంబై లోని తాజ్ మహల్ హోటల్ కు వచ్చారు. తొమ్మిది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ టెర్రరిస్ట్ ల దాడిలో మోషే తల్లి తండ్రులను కోల్పోయాడు. ఆ తరువాత అతని గ్రాండ్ పేరెంట్స్ మోషే సంరక్షనార్డం వాళ్ళతో పాటు ఇస్రాయిల్ తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి మోషే కు 2 సంవత్సరాలు. ఆ సంఘటన తరువాత ఇప్పుడు 9 సంవత్సరాలకు మల్లి మోషే నెతన్యాహు తో కలిసి భారత్ వచ్చాడు. ఈ రోజు మోషే ముంబై లో తాజ్ మహల్ హోటల్ కి చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications