నిన్న ధోనీ.. నేడు విష్ణువుగా మోడీ, వివాదాస్పదం
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్లో విష్ణుమూర్తి రూపంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీ విమర్శలకు దారి తీస్తోంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
విష్ణుమూర్తి రూపంలో ఉన్న మోడీ ఫోటోలకు కొందరు అభిమానులు పూజలు కూడా నిర్వహించారు. అక్కడే భారీ గణపతి విగ్రహంతో పాటు విష్ణు రూపంలో ఉన్న మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, దానికి పూజలు చేయడంపై దుమారం రేగుతోంది.

ప్రధాని మోడీ ఈ ఏడాదిన్నర కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలను గుర్తు చేసేలా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆయన చుట్టూ ప్రభుత్వం పథకాలను పేర్కొన్నరు. ఇలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడాన్ని విపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications