ఆస్పత్రిలో విదేశీ యువతికి లైంగికవేధింపులు: అరెస్ట్
బెంగళూరు: ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి 10మంది విద్యార్థినులు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోంకు తరలించారు.

ఈ సమయంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై ఆస్పత్రిలో పని చేస్తున్న సుమీత్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు విద్యార్థిని స్నేహితుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు సుమీత్ను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications