ఒడిశాలో ఘోర ప్రమాదం: 30 మంది ప్రయాణీకులతో నదిలో పడిన బస్సు
భువనేశ్వర్: ఒడిశాలోని కటక్లో పెను ప్రమాదం సంభవించింది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. బస్సు నదిలో పడిన సమయంలో 30 మందికి పైగా ప్రయాణీకుల వరకు ఉన్నారు.
Odisha: 7 people died after a bus carrying around 30 passengers fell from the Mahanadi bridge near Jagatpur in Cuttack today. Rescue operations underway; Latest #visuals from the spot pic.twitter.com/5V1Ow2zFww
— ANI (@ANI) November 20, 2018
నిచ్చెనల సాయంతో నదిలో పడిపోయిన వారిని కాపాడారు. విషయం తెలియగానే రెస్క్యూ సిబ్బంది అక్కడకు వెళ్లింది. అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఎద్దును ఢీకొట్టిన అనంతరం బస్సు నదిలో పడినట్లుగా తెలుస్తోంది.

ఆ బస్సు ఏసీ వాహనం. దీంతో ప్రయాణీకులు అందరు బస్సులోనే చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వంతెన పైనుంచి సుమారు నలభై అడుగుల దిగువన నదిలో బస్సు పడిపోయింది. ఘటనా స్థలంలో విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్లను సిద్ధం చేశారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications