500నోటుకు రేపే చివరి తేదీ: టోల్టాక్స్ ఎల్లుండి నుంచి అమలు
పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాతనోట్లు ఉన్నవారు ఇబ్బంది పడకుండా కొన్నిచోట్ల అవి చెలామణి అయ్యేలా కేంద్రం కొన్నిరోజులపాటు కొన్ని ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించింది. కాగా, ఆ వెసులుబాటు రేపటితో ముగియనుంది.
డిసెంబర్ 15 వరకు పెట్రోల్ బంకులు, విమాన ప్రయాణాలకు రూ.500 నోట్లు చెల్లుతాయని గతంలో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వెసులుబాటును కుదిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.

రేపు రాత్రి నుంచి టోల్ టాక్స్ అమలు
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ రుసుములు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. టోల్ రుసుములను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications