500నోటుకు రేపే చివరి తేదీ: టోల్టాక్స్ ఎల్లుండి నుంచి అమలు
పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాతనోట్లు ఉన్నవారు ఇబ్బంది పడకుండా కొన్నిచోట్ల అవి చెలామణి అయ్యేలా కేంద్రం కొన్నిరోజులపాటు కొన్ని ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించింది. కాగా, ఆ వెసులుబాటు రేపటితో ముగియనుంది.
డిసెంబర్ 15 వరకు పెట్రోల్ బంకులు, విమాన ప్రయాణాలకు రూ.500 నోట్లు చెల్లుతాయని గతంలో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వెసులుబాటును కుదిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.

రేపు రాత్రి నుంచి టోల్ టాక్స్ అమలు
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ రుసుములు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. టోల్ రుసుములను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications