టచ్ ఉద్దేశ్యమేమిటో ఆమె చెప్పాల్సిందే: హైకోర్టు

ఓ విద్యార్థిని తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఛటే కోచింగ్ క్లాసులలకు చెందిన మచీంద్ర ఛటే దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ విఎల్ అచ్లియాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థిని చేసిన ఫిర్యాదులో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలైంది.
ఈ సంఘటన నిరుడు జనవరి 30వ తేదీన జరిగింది. తరగతిలో బోధనపై ఫిర్యాదు చేయడానికి హెచ్ఎస్సి విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు దాదర్ కార్యాలయంలో కలిసినప్పుడు ఆ సంఘటన చోటు చేసుకుంది.
ఛటేపై అమ్మాయి తల్లిదండ్రులు చేయి చేసుకున్నారని, దాంతో ఆయన ఫిర్యాదు చేశారని, ఆ సమయంలో విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసినట్లు ఛటే దృష్టికి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది కె హోలాంబే పాటిల్ వాదించారు. ఘర్షణ జరిగిందని, అటువంటప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణకు అవకాశం ఎలా ఉంటుందని ఆయన అన్నారు. అంత మాత్రాన అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి తాము నిర్ధారణకు రాలేమని కోర్టు చెప్పింది.
తన భుజం ఓ వ్యక్తి చేయి వేసినప్పుడు దాని స్వభావం ఏమిటనేది మహిళ చెప్పాల్సిందేనని, అది స్నేహపూర్వకంగా లేదా సోదరప్రేమతోనా లేదా పితృస్వభావంతోనా అనేది ఆమె చెప్పాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications