బిజెపి కార్యాలయంపై పెట్రో బాంబు దాడి
కేరళలో బిజెపి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
తిరువనంతపురం: కేరళలో బిజెపి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
పెట్రో బాంబు దాడి కారణంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ చైర్లు, కొంత ఇతర సామాగ్రి దగ్ధమైంది. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

పెట్రో బాంబు దాడి నేపథ్యంలో బిజెపి త్రివేండ్రంలో గురువారం ఆందోళనకు పిలుపునిచ్చింది. కాగా, కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ బిజెపి కార్యకర్తలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications