కల్వకుంట్ల కవిత చీర సర్దిన బీజేపీ ఎంపీ, మోడీ-జైరాంలు ఇలా.. (పిక్చర్స్)
న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాలు బుధవారం మరోసారి నిరసను దిగాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఉత్తరప్రదేశ్లో మతమార్పిడులపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.
యూపీలో దాదాపు 200 మంది మతమార్పిడులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అలీగఢ్లో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో మత మార్పిడి నిర్వహించిన మత మార్పిడి కార్యక్రమంపై విపక్షాలు ప్రభుత్వ వివరణ కోరాయి.
దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ వ్యవహరంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

రాజ్యసభ
పార్లమెంటులో విపక్షాలు బుధవారం మరోసారి నిరసను దిగాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఉత్తరప్రదేశ్లో మతమార్పిడులపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

కవిత, కిరణ్ ఖేర్
పార్లమెంటు హాలు వద్ద భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ నటి కిరణ్ ఖేర్ బుధవారం నాడు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత చీరను సర్దుతున్న దృశ్యం.

శరద్ యాదవ్
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం సభకు హాజరైన జెడీ(యు) అధినేత, ఎంపీ శరద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం.

సీతారామ్ ఏచూరీ
పార్లమెంటులో విపక్షాలు బుధవారం మరోసారి నిరసను దిగాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఉత్తరప్రదేశ్లో మతమార్పిడులపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

మాయావతి
దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ వ్యవహరంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

హేమమాలిని
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం లోకసభకు హాజరైన ఎంపీ, ప్రముఖ నటి హేమమాలిని మాట్లాడుతున్న దృశ్యం.

దిగ్విజయ్ సింగ్
పార్లమెంటులో విపక్షాలు బుధవారం మరోసారి నిరసను దిగాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఉత్తరప్రదేశ్లో మతమార్పిడులపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

నరేంద్ర మోడీ, జైరామ్
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం లోకసభకు హాజరైన ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్...












Click it and Unblock the Notifications