ఈ శతాబ్దం ఆసియాదే, భాగస్వామ్యం అవసరం: చైనాలో మోడీ(పిక్చర్స్)
షాంగై: ఈ శతాబద్దం ఆసియాదే అని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చైనాలో మూడో రోజు పర్యటనలో భాగంగా షాంఘైలో 22 మంది సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్లో వస్తువుల ఉత్పత్తి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టామన్నారు.
యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్-చైనా భాగస్వామ్యం అవసరమని మోడీ అన్నారు.రైల్వేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
సీఈవోలతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. భారత్ - చైనా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి భారతీయ పురాణాలకు చైనాలో ఎంతో ప్రాచుర్యం ఉందన్నారు. పేదరికాన్ని ఎదుర్కునే శక్తి భారత్, చైనాలకు ఉందని ప్రధాని మోడీ తెలిపారు.
కాగా, మోడీ చైనాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలకు అవగాహన కుదిరింది. భవిష్యత్లో చైనాతో వాణిజ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మోడీ ప్రకటించారు. మొత్తం 21 ఒప్పంద పత్రాలపై చైనా-భారత్ ప్రతినిధులు ఆయన సమక్షంలో సంతకాలు చేశారు. చైనా పర్యటన పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు.

చైనాలో మోడీ
ఈ శతాబద్దం ఆసియాదే అని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

చైనాలో మోడీ
చైనాలో మూడో రోజు పర్యటనలో భాగంగా షాంఘైలో 22 మంది సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.

ఈ శతాబ్దం ఆసియాదే, భాగస్వామ్యం అవసరం: చైనాలో మోడీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్లో వస్తువుల ఉత్పత్తి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టామన్నారు.

చైనాలో మోడీ
యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

చైనాలో మోడీ
ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్-చైనా భాగస్వామ్యం అవసరమని మోడీ అన్నారు.

చైనాలో మోడీ
రైల్వేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

చైనాలో మోడీ
మోడీ చైనాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలకు అవగాహన కుదిరింది. భవిష్యత్లో చైనాతో వాణిజ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మోడీ ప్రకటించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications