పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ సన్నిహితుడి అరెస్ట్, ఈడీ కస్టడీలోకి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం(పీఎన్బీ స్కాం) కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి అత్యంత సన్నిహితుడు, ఫైర్స్టార్ డైమండ్స్ సంస్థల ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్ వాద్వాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది.

ఈ కేసులో ఈడీకి ఇది తొలి అరెస్టు కాగా.. వాద్వాను ముంబై స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే పీఎన్బీ కేసులో నీరవ్ మోడీ, గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన ఈడీ విస్తృత సోదాలు జరిపి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications