సీజేఐపై కుట్రలో ప్రశాంత్ భూషణ్ హస్తం!?
ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీజేఐపై కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉన్నారని ప్రముఖ లాయర్ ఎంఎల్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.
సీజేఐపై కుట్ర వెనుక ప్రశాంత్ భూషణ్, ఇందిరా జై సింగ్తో పాటు ఏడుగురు ఉన్నారన్నది ఎంఎల్ శర్మ ఆరోపణ. కుట్ర వెనుక తానున్నానని స్వయంగా ఆయన ఒప్పుకున్నారని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ అంశంపై విచారణకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. వేరే ధర్మాసనం ముందు ప్రస్తావించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. దీంతో ఎంఎల్ శర్మ ఈ విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రశాంత్ భూషణ్, ఇందిరా జై సింగ్లు ఉద్దేశపూర్వకంగా సీజేఐపై కుట్ర పన్నుతున్నారని ఎంఎల్ శర్మ జస్టిస్ అరుణ్ మిశ్రా దృష్టికి తెచ్చారు. దీనిపై పిటీషన్ దాఖలు చేస్తానని, అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే శర్మ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications