రూ.9 కోట్లు తీసుకున్న అతనెక్కడ: నితీశ్కు బీజేపీ
పాట్నా: ముఖ్యమంత్రి సలహాదారు పదవిలో నియమించి రూ.9 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు చాలా రోజులుగా ఆయన కనిపించడం లేదని, అతను ఏమై పోయాడని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ప్రశ్నిస్తున్నారు.
బీహార్ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. ప్రస్తుతం అతను ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు.

బీహార్లో మహా కూటమిని (కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు) అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు టెక్ సాయం చేసిన ప్రశాంత్ కిశోర్ను నితీశ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. బీహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను నితీశ్ సర్కారు ప్రశాంత్కు అప్పగించింది.
అందుకు ఆయనకు ప్రతిఫలంగా రూ.9.31 కోట్లను కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయితే, నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ప్రశాంత్ ఆ రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. అలాంటి వ్యక్తికి వేతనం ఇవ్వడం ఏమిటని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నించారు. తక్షణమే అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications