Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Droupadi Murmu: ఢిల్లీలో మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్త్రాధారణ సామాన్య పౌరురాలి ఉంటుంది. ఆమె ఎప్పుడు సింప్లిసిటీనే ఇష్టపడతారని చెబుతారు. తాజాగా ద్రౌపది ముర్ము సామాన్య పౌరురాలిలో ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ద్రౌపది ముర్ము పసుపు రంగు చీర ధరించి రైలెక్కారు. ఆమెకు మెట్రో అధికారులు పలు వివరాలను వివరించారు.

ఈ సమయంలో ముర్ము కూర్చున్న మెట్రో కోచ్ చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, అధికారులు ఉన్నారు. రాష్ట్రపతికి అత్యంత సమీపంలోని కోచ్‌లో ఆయన భద్రత కోసం ప్రత్యేక అధికారులు కూడా నల్ల బ్యాగ్‌తో తిరుగుతూ కనిపించారు. రాష్ట్రపతి పర్యటన ప్రజల దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

President Draupadi Murmu traveled in Delhi Metro
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు ప్రయాణించారని, ప్రజలతో మాట్లాడాని సంగతి తెలిసిందే. గత సంవత్సరం, తన పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) యశోభూమి మొదటి దశ ప్రారంభోత్సవ వేడుకకు వెళుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ను ద్వారకా సెక్టార్ 21 నుంచి కొత్త మెట్రో స్టేషన్ 'యశోభూమి ద్వారకా సెక్టార్ 25' వరకు పొడిగించారు. దాన్ని ప్రధాని ప్రారంభించారు.

ప్రధాని మోడీ ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడారు.
ప్రజలు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. అదే రోజు మోడీ పుట్టి రోజు కాబట్టి ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+