పంజాబ్లో ఆటో, ట్యాక్సీ ఓపెన్, సెలూన్లు కూడా, కండీషన్స్ అప్లై.. అక్కడ మాత్రం నో..
లాన్డౌన్ 4.0 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో లేదో.. పంజాబ్ రాష్ట్రం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజా రవాణాకు పర్మిషన్ ఇచ్చింది. కంటోన్మైంట్ జోన్లు కానీ చోట్ల ఆటో, ట్యాక్సీలు నడిపేందుకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు, రవాణాకు ఓకే చెప్పినా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోందని స్పష్టంచేసింది.
గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లలో క్యాబ్, టాక్సీ, కార్లు, ఆటోలలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులు వెళ్లాలని స్పష్టంచేసింది. మిగతా షాపులు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచేందుకు ఓకే చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సుముఖత వ్యక్తం చేసినా... కానీ ఆయా రాష్ట్రాలతో ముందుగా చర్చలు జరిపితేనే పర్యటనకు ఓకే అని తెలిపింది.

మంగళి షాపులు తెరవడానికి కూడా అంగీకరించింది. కానీ అక్కడ భౌతిక దూరం పాటించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సరతు విధించింది. స్పోర్ట్స్, కాంప్లెక్స్, స్టేడియాలు తెరిచేందుకు అభ్యంతరం తెలుపలేదు.. కానీ ప్రేక్షకులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పింది. సాధారణ సమయాల్లో కూడా 65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీలు, పదేళ్ల లోపు పిల్లలు ఇంటిలోపల ఉండాలని.. బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటిలాగే రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ మే 31వ తేదీ వరకు మూసివేస్తామని తేల్చిచెప్పింది.
Recommended Video
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications