విమానాల వలే త్వరలో రైళ్లలోను బ్లాక్ బాక్స్! అభివృద్ధి దశలో ఉంది
న్యూఢిల్లీ: విమానాల్లో బ్లాక్ బాక్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. త్వరలో భారతీయ రైల్వేల్లోను బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రమాదాల విచారణ, సిబ్బంది పర్ఫార్మెన్స్ తదితర వివరాలు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
రైళ్లలో లోకో క్యాబ్ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో విమానాల్లో వలె రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేస్తారు. విచారణ సమయంలో వాటి ద్వారా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను, సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కూడా సహకరిస్తుంది.

ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెప్పారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు ఏవి ప్రమాదానికి కారణమో తెలుసుకోవడానికి ఈ వీడియో లేక వాయిస్ రికార్డింగ్ వ్యవస్థలు ఉపయోగపడతాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications