మైక్రో బ్లాగింగ్ పేజీల్లో క్లాస్ తీసుకుంటున్న నటి రమ్య!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన టీచర్గా మారింది! కన్నడ పదాలు తప్పుగా రాయడం లేదా తప్పుగా పలకడం చేస్తుంటే ఆమె మైక్రో బ్లాగింగ్ పేజీల్లో సూచనలు చేస్తున్నారు. కన్నడను, కర్నాటకను స్వచ్ఛంగా పలకని వారిని ఉద్దేశిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
కెనడా అనే పదాన్ని స్వచ్ఛంగా పలకగలిగినప్పుడు.. కన్నడను ఎందుకు పలకలేరని ఆమె ట్వీట్ చేశారు. ఉత్తరాది వారు ఎక్కువగా కర్నాటక్, కన్నడ్ అంటూ ఉంటారట. దీనిని ఉద్దేశిస్తూ ఆమె మరో ట్వీట్ చేశారు. ఉత్తరాది స్నేహితులకు.. అంటూ ఆమె ట్వీట్ ప్రారంభించారు.

కర్నాటక్ కాదు.. కర్నాటక, ఆంగ్ల భాషలో చివరలో 'ఏ' ఉంటుందని, అలాగే కన్నడ్ కాదని, కన్నడ అంటూ ఆమె నొక్కి చెప్పినట్లుగా ట్వీట్ చేశారు. కర్నాటక, కన్నడల విషయంలో రమ్య ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు రాష్ట్రం పట్ల, భాష పట్ల ఉన్న గౌరవం దీని ద్వారా అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications