వామ్మో.. మరో షాక్, జియో టారిఫ్ మరింత ప్రియం... మరికొద్ది వారాల్లో ప్రకటన...
4జీ సేవలతో దేశంలో సంచలనం సృష్టించిన జియో ఇప్పటికే తన రెంటల్ ప్లాన్ కాస్త ఛేంజ్ చేసింది. ఇప్పటివరకు కనీస రెంటల్లో జియోతోపాటు ఇతరులకు కూడా ఫ్రీ కాల్ సదుపాయం కల్పించింది. కానీ దానిని గత నెలలో మార్చి ఇతర నెట్వర్క్ మొబైళ్లకు టారిఫ్ వేసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఆ నిర్ణయంతోనే ఊసురుమన్న వినియోగదారులకు మరో పిడుగులాంటి వార్తను తెలియజేసింది.
మరికొద్ది రోజుల్లో మొబైల్ టారిఫ్ పెంచుతామని జియో సంకేతాలు ఇచ్చింది. తన ప్రత్యర్థులు ఎయిర్ టెల్, వోడాఫోన్ డిసెంబర్ 1 నుంచి టారిప్ పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో.. తాము కూడా అంటూ జియో కూడా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందిస్తామని తెలిపింది. తమ టారిఫ్కు సంబంధించి ట్రాయ్కు తెలియజేసి నిర్ణయం వెలువరిస్తామని పేర్కొన్నది.

ఇతర నెట్ వర్క్లు టారిఫ్ సవరిస్తున్నందున మాత్రం పెంచడం లేదని పేర్కొంది. మరోవైపు వొడాఫోన్, ఎయిర్ టెల్ డిసెంబర్ నుంచి మొబైల్ చార్జీలను 35 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లకు మంగళవారం మంచి డిమాండ్ వచ్చింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications