షాక్: వీడియోలతో హల్చల్ చేసిన రోహతక్ సిస్టర్స్ ఫెయిల్, యువకులు పాస్
రోహతక్: హర్యానా రాష్ట్రంలోని రోహతక్కు చెందిన అక్కాచెల్లెళ్లు లై డిటెక్ట్ పరీక్షలో ఫెయిలయ్యారు. నవంబర్ నెలలో వారు మీడియాలో వార్తలకు ఎక్కిన విషయం తెలిసిందే. వారికి లై డిటెక్ట్ పరీక్షలు నిర్వహించారని సమాచారం. సమాచారం మేరకు.. రోహతక్ అక్కాచెల్లెళ్లు ఆర్తి, పూజలు ఇందులో ఫెయిలయ్యారు.
అదే సమయంలో షాక్కు గురి చేస్తూ.. ఎవరైతే తమను వేధించారని ఆ అక్కాచెల్లెళ్లు ఆరోపించారో.. ఆ ముగ్గురు యువకులు ఇందులో పాస్ అయ్యారు. వారికి ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)లో పరీక్షలు నిర్వహించారు.

దీనిపై అక్కాచెల్లెళ్ల తరఫున లాయర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఆధారం కాదని చెప్పారు. లైటెక్టర్ సమయంలో అక్కాచెల్లెళ్లను అసంబద్ధమైన, అమర్యాదపూర్వకమైన ప్రశ్నలు అడిగారని ఆరోపించారు.
అక్కాచెల్లెళ్లను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల తరఫు లాయర్ మాట్లాడుతూ.. రోహతక్ అక్కాచెల్లెళ్లు చెప్పేది అబద్దమని నిరూపితమైందన్నారు.
కాగా, తమను లైంగికంగా వేధించారంటూ రోహతక్ అక్కాచెల్లెళ్లు వీడియోలు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. వారి వీడియోలే రావడం, అదే సమయంలో వీడియోలు ఎవరు తీస్తున్నారనే అంశాలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో విచారిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications