కేరళలో మరో హత్య: నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్తను పొడిచి, చంపేశారు

సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

తిరువనంతపురం: సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

అరెస్సెస్ కార్యకర్త అయిన ఆనంద్‌పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగింది. బైక్ పైన వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచారు.

RSS worker hacked to death in Kerala's Guruvayur

గురువాయుర్‌లోని నెన్మిని వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు పలుమార్లు పొడవడంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+