సెల్ఫీ తీసుకుంటూ గణేషుడు! బాహుబలిగా, పెన్సిల్ లిడ్పై
ముంబై: వినాయక చవితి నేపథ్యంలో గణనాథులు వివిధ రూపాల్లో అలరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ, ప్రభాస్ బాహుబలి, మహేష్ బాబు శ్రీమంతుడు తదితర రూపాల్లో గణనాథులు దర్శనం ఇస్తున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో సెల్ఫీ గణేష్ కూడా దర్శనమిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో సెల్ఫీల జోరు పెరిగిన విషయం తెలిసిందే. యువతనే కాకుండా పెద్దవారు కూడా సెల్ఫీ మోజులో పడ్డారు. ఈ నేపథ్యంలో ముంబైలో సెల్ఫీ గణేష్ కనిపించాడు.

వినాయకుడే సెల్ఫీ తీసుకునే గణేషుడిని ప్రతిష్టిస్తన్నారు. ముంబైలో వినాయకుడి విగ్రహాలు విక్రయించే ఓ దుకాణంలో సెల్ఫీ తీసుకుంటున్న వినాయకుడు కనిపించాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులు, తమ్ముడు కుమార స్వామితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నట్లు తయారు చేసిన ఈ విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది.
ముంబైలో నివసించే కరణ్ తల్వార్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫొటో తీసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త గుల్ పనాగ్ ఈ ఫొటోను రీట్వీట్ చేశారు. దుండీ గణేష సేవా సమితి పెన్సిల్ లిడ్ పైన గణేషుడిని రూపొందించింది. అది అతి చిన్నగా ఉంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications