ఉత్తర ప్రదేశ్లో కూలిన హెలికాప్టర్, 7గురు మృతి

బరేలీ నుండి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గత మూడేళ్లలో పదకొండు ఐఏఫ్ హెలికాప్టర్లు కూలిపోయాయి.
మెదక్ రైలు ప్రమాద మృతులకు రాజ్యసభ సంతాపం
మెదక్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు రాజ్యసభ సంతాపం ప్రకటించింది. శుక్రవారం ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే విద్యార్థులకు సంతాపం తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని సభ ఆకాంక్షించింది.












Click it and Unblock the Notifications