మావోల మెరుపు దాడిలో ఏడుగురు జవాన్ల మృతి

బంగారం పట్టివేత
రెండున్నర కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్ నుంచి 2.5 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు వీరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
నేతలపై ఎఎపి
రాజకీయ పార్టీల నేతలందర్నీ రిలయన్స్ గుప్పిట్లో పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ఆరోపించింది. హైదరాబాదులో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. కెజి బేసిన్ ధరలపై రిలయన్స్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలపై 4 వేల కోట్ల రూపాయల భారం పడే గ్యాస్ ధరల పెంపు ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కెజి బేసిన్ గ్యాసుపై ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని? అన్ని పార్టీలు ముఖేష్ అంబానీకి అమ్ముడు పోయాయా? అంటూ నిలదీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications