ఎఫ్బీలో 7పేజీల సూసైడ్నోట్: గాయని ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: తనపై కేసు పెట్టడంతో పాటు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని హర్యానాకు చెందిన ఓ గాయని ఆత్మాహత్యాయత్నం చేసింది. దక్షిణ ఢిల్లీలోని నజఫగఢ్ ప్రాంతంలో నివసించే సప్నా చౌదరిపై గుడ్గావ్ పోలీస్ స్టేషన్లో జులై నెలలో కేసు నమోదైంది.
దళితులను అవమానిస్తూ పాట పాడిందని ఆరోపిస్తూ సప్తల్ కుమార్ అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది.

సూసైడ్ నోట్ను ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాల్లో పోస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ పాట పాడినందుకు క్షమాపణలు కోరినా.. తనను వేధించడం మానుకోలేదని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొంది.
ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించామని వైద్యుల పర్యవేక్షణలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications