వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్ పేయి స్థాయి నేత మోదీ : బీజేపీలో చేరిన సింగర్ బక్షి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న చేరికల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీల్లో ప్రముఖులు చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీల్లోనూ చేరికల పర్వం కంటిన్యూ అవుతుంది.

కాషాయ కండువా ..

కాషాయ కండువా ..

ప్రముఖ గాయకుడు, సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి బీజేపీలో చేరారు. శనివారం ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ చేసే పనులు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దేశంలో మోదీ స్థాయి నేత మరొకరు లేరని స్పష్టంచేశారు.

వాజ్ పేయి తర్వాత ...

వాజ్ పేయి తర్వాత ...

1990లో వాజ్ పేయి సమర్థమంతమైన నాయకుడని .. ఆ తర్వాత మోదీలో అలాంటి లక్షణాలు చూశానని ప్రశంసించారు. మోదీకి మద్దతుగా పలువురు నటులు, కళాకారులు నిలుస్తున్నారని స్పష్టంచేశారు.

నటుడు, గాయకుడు

నటుడు, గాయకుడు

పంజాబ్‌లోని లూథియానాలో జన్మించిన బక్షి 100 కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు పాడి శ్రోతలను అలరించారు. ‘మహాభారత్' తో సహా పలు టీవీ సీరియల్స్‌లో, అనేక చిత్రాల్లో కూడా నటించారు.

English summary
Popular singer, film star and TV actor Arun Bakshi joined the BJP. The saffron scarf was hidden in the presence of Chhattisgarh CM Raman Singh on Saturday. Prime Minister Modi's tasks were fascinated and announced to join the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X