బడ్జెట్: టీచర్ల శిక్షణకు ప్రత్యేక పాఠశాలలు, బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 18 అర్కిటెక్చర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.విద్యా రంగంపై ఈ ఏడాది కేంద్రీకరించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు
కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై కేంద్రీకరించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రస్తావించారు. బావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

డిజిటల్ విద్యా విధానానికి మరింత చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. విద్యారంగంలో మౌళికాభివృద్దికి రూ. లక్ష కోట్లతో రైజ్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు.
ఈ ఏడాది నుండి బీటెక్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వెయ్యి మంది విద్యార్థులకు ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ అందించనున్నట్టు జైట్లీ తెలిపారు.
నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. గ్రూప్ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేసినట్టు జైట్లీ స్పష్టం చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications