రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీళ్లు తీయించారు.. ఎక్కడంటే..
రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
అహ్మదాబాద్: స్కూలు నిబంధనల ప్రకారం రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
మణినగర్లోని లలిత గ్రీన్లాన్స్ స్కూల్లో హనీ ప్రజాపతి(10) ఐదో తరగతి చదువుతోంది. తల మీద గడ్డ రావడంతో రెండు జడలు వేసుకోలేక పోనీ టెయిల్ వేసుకుని బడికి వచ్చింది.

దీనిపై క్లాస్ టీచరు అభ్యంతరం చెప్పి ఆ చిన్నారిని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకువెళ్లింది. టీచర్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. పాప చెప్పేది వినిపించుకోకుండా ప్రిన్సిపల్ ఆ చిన్నారితో 200 గుంజీళ్లు తీయించారు.
కాళ్ల వాపులతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన హనీని చూసి ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. హనీ తండ్రి ప్రవీణ్ ప్రజాపతి ఓ టీస్టాల్ ఓనర్. జరిగినదంతా హనీ చెప్పడంతో ఆయన ఆగ్రహంతో స్కూలు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More From
-
IND vs NZ: ప్రపంచ కప్ ఛాంపియన్ ఎవరో తేల్చేసిన AI ప్లాట్ ఫామ్స్, ఒకటే మాట..!! -
భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఒకే ఒక్కడు, ఆయన మాటే శాసనం..!! -
Ind Vs NZ: ఫైనల్ ప్రారంభం వేళ టీమిండియాకు కొత్త టెన్షన్, లాస్ట్ మినిట్ లో..!! -
ఫిన్ అలెన్ vs బూమ్రా, ఎవరిని సైలెంట్ చేస్తే వారే ఛాంపియన్- గంభీర్ బిగ్ ప్లాన్..!! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications