ఇందులో తొందరేముంది?: సుప్రీం కోర్టు షాకిచ్చింది
కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసర వాదనల కింద విచారించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది.
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసర వాదనల కింద విచారించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది.
అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని త్వరగా విచారించడానికి సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది.

అందులో తొందరేముందని, పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు చూడవచ్చునని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.
దీనిని త్వరగా విచారించాలని కోరారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ ఎన్నికల చిహ్నం కమలంను తొలగించాలని కూడా ఈ పిల్లో పేర్కొన్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications