విలన్ల దుర్మరణం: మాస్తిగుడి డైరెక్టర్ అరెస్టు
బెంగళూరు: దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి సినిమాలోని ప్రతినాయకులు అనీల్, ఉదయ్ జలసమాధికి కారణం అయిన కేసులో ఆ సినిమా దర్శకుడు నాగశేఖర్ ను బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం తిప్పగుండనహళ్ళి చెరువులో మాస్తిగూడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగతున్న సమయంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి హీరో విజయ్, ప్రతినాయకులు అనీల్, ఉదయ్ నీళ్లలోకి దూకారు.

హీరో విజయ్ ప్రాణాలతో భయటపడటంతో అనీల్, ఉదయ్ ఇద్దరూ నీటిలో గల్లంతు అయ్యారు. బుధవారం ఒకరి భౌతికకాయాన్ని నీళ్లలో నుంచి బయటకు తీశారు. సోమవారం మద్యాహ్నం నుంచి నాగశేఖర్ మాయం అయ్యాడు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు మంది మీద కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం దర్శకుడు నాగశేఖర్ ను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం తావరకెరె పోలీసులు గాలిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications