2574మంది: ఉద్యోగుల తొలగింపు పుకార్లపై టీసీఎస్ సాఫ్టువేర్ కంపెనీ
హైదరాబాద్: తమ సంస్థలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ ఇటవీల సామాజిక అనుసందాన వెబ్ సైట్లలో వచ్చిన పుకార్లను ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఖండించింది. ఇప్పటి వరకు 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని ఆదేశించామని తెలిపింది.
ఈ సంఖ్య మూడువేలకు మించి ఉండబోదని టీసీఎస్ తెలిపింది. ఉద్యోగుల సంక్షేమంలో తమ సంస్థ అందరికంటే ముందు ఉంటుందని తెలిపింది.

కాగా, గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో.. టీసీఎస్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసేస్తారనే పుకార్లు వచ్చాయి. పర్ఫార్మెన్స్ ప్రాతిపదికన దాదాపు ఇరవై అయిదు వేల మంది ఉద్యోగులను తీసేయవచ్చుననే పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పలు కార్మిక సంఘాలు టీసీఎస్ ఉద్యోగులకు మద్దతుగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీసీఎస్ స్పందించింది. తాము కేవలం 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని చెప్పామని, అది తమ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో కేవలం 0.8 శాతం మాత్రమేనని పేర్కొంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications